'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!
పోతన గారి భాగవత పద్యం.! . 'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం దార సుధాపయోధి సితతామర సామర వాహినీ శుభా ... కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ".! . (చదువుకోడానికి హాయిగా ఉండే పద్యం .) . సరస్వతీ మాత దర్శనం పోతనకింకా కాలేదు . ఆ దర్శనంకోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఆ మాతృమూర్తి రూపాన్ని ఊహించుకుంటున్నాడు . అందరూ అనుకునే మాట . సరస్వతీ మాత తెలుపు రంగులో ధగధ్ధగాయమానంగా మెరిసిపోతూ ఉంటుందని . ఇక తన ఊహలకు పదను పెట్టాడు . శరత్కాలంలో తెల్లని కాంతులీనే మేఘాల వంటి తెలుపా లేక శారద చంద్రబింబం లాగా ఉంటుందా కాదు కాదు పచ్చకర్పూరం లాంటి తెలుపేమో మాతది . ఊహకు అందలేదు . తెల్లని పటీరమూ (చందనం) , రాజహంసా , జాజిచెండ్లూ , నీహారాలూ (మంచు తుంపెరలు) , డిండీరం ( నురుగు ) , వెండికొండా , రెల్లుపూలూ , మల్లెలూ , మందారాలూ , పుండరీకాలూ ( తెల్ల తామర పూలు ) , ఆదిశేషుడూ , అన్నిటికీ మించి ఆకాశ గంగా ప్రవాహం — తెల్లగా , తేలికైన పసుపురంగుతో ఉండే వస్తువులన్నీ మదిలో భాసించాయి . ఏవీ మాతృమూర్తి తెలుపు రంగుకు ఉపమానాలుగా సరిపోలేదు . మాతృమూర్తిని ఆర్తితో అడిగ
what is your problem. are you paying anything to read this article. Enduku alaa edusthunnaru. Atleast he is giving good info to read. Do not spoil this blog....Sivamani
ReplyDeleteథాంక్స్ ..ఇది విశ్వనాద్ సత్యనారయణ గారి జీవిత చరిత్ర .
Deleteమరపురాని మనీషులు" నుండి సేకరించి,వాటిని ఈ దిగువన పొందుపరుస్తున్నాను.
( శ్రీ తిరుమలరామచంద్ర గారికి స్మృత్యంజలితో....) అని రాసేను కదా .. ఇంకా ఈ ఏడుపు. వీరికి ఎందుకు.
This comment has been removed by a blog administrator.
ReplyDeleteఇది విశ్వనాద్ సత్యనారయణ గారి జీవిత చరిత్ర .
Deleteమరపురాని మనీషులు" నుండి సేకరించి,వాటిని ఈ దిగువన పొందుపరుస్తున్నాను.
( శ్రీ తిరుమలరామచంద్ర గారికి స్మృత్యంజలితో....) అని రాసేను కదా .. ఇంకా ఈ ఏడుపు. ఎందుకు.
Nothing is copied
ReplyDelete... biography will not change... facts only stated
ఇది విశ్వనాద్ సత్యనారయణ గారి జీవిత చరిత్ర .
ReplyDeleteమరపురాని మనీషులు" నుండి సేకరించి,వాటిని ఈ దిగువన పొందుపరుస్తున్నాను.
( శ్రీ తిరుమలరామచంద్ర గారికి స్మృత్యంజలితో....) అని రాసేను కదా .. ఇంకా ఈ ఏడుపు. ఎందుకు.