మతం....... అధికారం.

మతం....... అధికారం..@ Pothu Raju Perikala

మతం అధికారం లో వున్నప్పుడు , అది స్వేచ్చా జీవులను హిమ్చించిన్ది.వారి నోళ్ళు నొక్కింది ,ఏ పిడి వాదము కూడా , ఈ దేశం లో శాఖా భేదాన్ని సైతం సహించిన దాకలాలు లేవు .

అధికారం మతాన్ని ఆశ్రయించిన చారిత్రిక దశలో దౌస్త్యాలు చేయించింది మతం , చేచింది మతం అదుపాజ్ఞలలో వున్న అధికారం .. ఇది వాస్తవం .

అధికారం తనంతట తాను , ఎలాటి శిక్షలను అమలు చేయదు -- దానికి మత ఆమోద ముద్ర కావాలి -- మతం చెప్పిన తీర్పు అధికారానికి శిక్షను వేచే శక్తిని ఇస్తుంది .

సామాన్య జనాల నోళ్ళు దైవ భయం తో కుట్టేస్తుంది ....

గత చరిత్ర , వర్తమానం మనకు కళ్ళకు కట్టినట్టు చూపెడుతున్న సత్యం ఇదే ...

--అందు వల్ల దౌష్ట్యం చేపించే మత తత్త్వం పోవాలి ... మతాన్ని అడ్డు పెట్టుకుని ద్రోహాలు చేచే అధికార తత్వమూ పోవాలి ..

అంటే సిద్ధాంతాలు విసృతం కావాలి ..పాత దురభిప్రాయాలను నిర్ములిన్చుకుంటూ , సంఘ సిద్ధాంతాలతో ముందుకు కదలాలి ,,

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!