గజేంద్ర మోక్షం పద్యాలు.
గజేంద్ర మోక్షం పద్యాలు. . కరి దిగుచు మకరి సరసికి కరి దరికిని మకరి దిగుచు కరకరి బెరయన్ కరికి మకరి మకరికి కరి భరమనుచును నతల కుతల భటులరుదు పడన్ !! . కలడందురు దీనుల యెడ కలడందురు భక్త యోగి గణముల పాలం గలడందురన్ని దిశలను కలడు కలండనెడు వాడు కలడో లేడో !! . లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది నలోకంబగు పెం జీకటి కవ్వల నెవ్వడు ఏకాకృతి వెల్గు నతని నే భజియింతున్ !! . ఎవ్వని చేఁ జనించు జగ? మెవ్వని లోపల నుండు లీనమై? ఎవ్వని యందు డిందు? పరమేశ్వరుడెవ్వడు? మూల కారణం బెవ్వ? డనాది మధ్య లయుడెవ్వడు? సర్వము తానె యైన వా డెవ్వడు? వాని నాత్మ భవు నీశ్వరు నే శరణంబు వేడెదన్ !! . లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్ ఠావుల్ దప్పెను మూర్చ వచ్చె తనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్ నీవే తప్ప ఇతః పరంబెరుగ మన్నింపం దగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా !! . అల వైకుంఠ పురంబులో నగరిలో నా మూల సౌధంబు దా పల మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో త్పల పర్యంక రమా వినోది యగు నాపన్న ః ప్రసన్నుండు వి హ్వల నాగేంద్ర...

ఎన్నాళ్ళ నుండో ఉన్న సందేహాలు తీరాయి.
ReplyDeleteకురుక్షేత్రం తర్వాత బ్రతికి ఉన్నవారిలో యౌధేయుడు కూడా ఒకడు. అయితే అతను కూడా బభ్రువహనుడి లాగే తాతగారి రాజ్యానికి వారసుడిగా దౌహిత్రునిగా ధర్మరాజు వివాహానికి పూర్వమే అంగీకరించడం వలన యుద్ధంలో పాల్గొనకుండా తాతగారి రాజ్యం లోనే ఉండిపోయాడు. అందువలననే అతను ధర్మరాజు తర్వాత కూడా హస్తినాపురానికి రాజు కాలేదు.
ReplyDeleteనాగకన్య ఉలూపి (ఉలూచి) అర్జునుల కుమారుడు ఇరావంతుడు. ఇతను కూడా మహాభారత యుద్ధంలో మరణించాడు.
ReplyDeleteఓ విధంగా కురుక్షేత్ర యుద్ధం చాలా మంది క్షత్రియులను పొట్టన బెట్టుకుంది. కాని అందులో గల మర్మమేమంటే.. ధర్మానిదే విజయం.. అన్నాదమ్ముల నడుమ వైరం ఎంతటి ఘోరానికైనా ఉసిగొల్పగలదనే నీతి ఇందులోనే ఇంప్లిసిట్ గా బోధపడేటటువంటి విషయం.
Deleteఐతే నాదోక సందేహం.. ఆ కాలంలో వీరులందరికి అమ్మాయిలే పుట్టలేదా..? లేదా.. ఆయా వీరాంగనాలు తరవాతి కాలం లో ఓ రుద్రమ, ఓ మణికర్ణికలుగా అవతరించారేమో..
Deleteమీ సందేహం సబబైనదే, శ్రీధరా 🙂.
Delete// “ ఆయా వీరాంగనాలు తరవాతి కాలం లో ఓ రుద్రమ, ఓ మణికర్ణికలుగా అవతరించారేమో..” // పోనీ అలానే అనుకున్నా కూడా అసలు వాళ్ళ జన్మ గురించిన ప్రసక్తి అంటూ ఉండాలిగా?
నేనా కోణం లో అడగలే దాచార్య.. అనంటే.. /*ధర్మ రాజు+ద్రౌపది= ప్రతివింధ్యుడు,
Delete2.భీముడు+ద్రౌపది= శ్రుతసోముడు
3.అర్జునుడు+ద్రౌపది= శ్రుత కీర్తి
4.నకులుడు+ ద్రౌపది=శతానీకుడు
5.సహదేవుడు+ద్రౌపది= శ్రుత సేనుడు */ లలో కేవలం పుత్రులనే ఊటంకించారు తదా శర్మాచార్య వారు.. మరి వారికి ఆడ సంతానం లేదా.. లేదా ఆ కాలం నుంఢే ఈ నాటి "బేటి బచావో" ఆందోళన్ లేదా..! డీఎన్ఏ ఫింగర్ప్రింటింగ్ కం జెనెటిక్ ఇంజినియరింగ్ ఆ కాలం లోనే ఉండిందా.. ఆ లెక్కన చూస్తే కురుక్షేత్ర కాలం కంటే మునుపే భారతావనినా సైంటిఫిక్ బూముండే దన్నమాట..!