నిన్ నమ్మిన వారి కెన్నడును నాశము లేదు గదమ్మ, యీశ్వరీ! పోతనామాత్యుడు.

.

.రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో రుక్ముణీదేవి ఈశ్వరిని ప్రార్ధించే పద్యం. 

సంశయాకులయైన పడతి అమ్మవారిని శరణు జొచ్చి ఎలా బ్రతిమాలుతున్నదో చూడవచ్చును.

.

నమ్మితి నా మనంబున సనాతనులైన యుమామహేశులన్

మిమ్ము బురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ, మేటిపె

ద్దమ్మ, దయాంబురాశివి గదమ్మ, హరిం బతి జేయుమమ్మ, నిన్

నమ్మిన వారి కెన్నడును నాశము లేదు గదమ్మ, యీశ్వరీ .!

(పోతనామాత్యుడు.)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!