ముళ్ళపూడి వారి చేప.

ముళ్ళపూడి వారి చేప.

.

అనగనగా ఓ రాజు.

ఆ రాజుకు ఏడుగురు కొడుకులు. 

ఏడుగురు కొడుకులు వేటకెళ్ళారు. ఏడు చేపలు తెచ్చారు. ఎండలో పెట్టారు.

అందులో ఓ చేప ఎండలేదు.

ఇక ప్రశ్నలు మొదలయ్యాయి... చేపా చేపా ఎందుకు ఎండలేదు? 

"ఎండ "లేదు.. .... 

అంటే ఎండలేదు అంతే .. 

ఎందుకు అంటా .. 

ఎండ లేదు అని చెప్పగా .. 

అంత పొగరా... 

పిచ్చివాడా .. ఈరోజు ఎండ లెదు... మబ్బుగా వుంది 

.. 

ఇక ప్రశ్నలు లేవు ....

Comments

Post a Comment

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !