వెయ్య బోవని తలుపు తియ్య మంటూ పిలుపు


దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారి ఈ భావ గీతం మరుగున పడి పోయింది.
ఇది  1935 లో రాసిన గీతం.....
.


వెయ్య బోవని తలుపు తియ్య మంటూ పిలుపు....
రాధా కెందుకు నవ్వు గొలుపు....
నీలోన నాలోన నిదుర పోయే వలపు
మేలుకొంటే లేదు తలపు...
విశ్వమంతా ప్రాణ విభుని మందిరం అయెతే
విధి వాకలి ఏది చెల్లల....
విస్వవిభుడే రాధా వెంట నంటి రాగ
పిలుపేది తలుపు ఏది ... చెల్లల..

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!