కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు బాపిరాజు గారి గురించి చెప్పిన కొన్ని పంక్తులు :



కవిసామ్రాట్

విశ్వనాథ సత్యనారాయణ గారు
బాపిరాజు గారి గురించి చెప్పిన కొన్ని పంక్తులు :
“అతడు గీసిన గీత బొమ్మై
అతడు చూసిన చూపు మెరుపై
అతడు పలికిన పలుకు పాటై
అతడు తలచిన తలపు వెలుగై
అతని హృదయములోన మెత్తన
అతని జీవికలోని తియ్యన
అర్ధవత్కృతియై అమృతరసధునియై”

ఈ పంక్తులు బాపిరాజు గారి హృదయ స్వరూపాన్ని మన కన్నుల ముందు నిలబెడుతాయి.

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !