👉లోకానికి శుభ సందేశం... గీతోపదేశం.👈



👉లోకానికి శుభ సందేశం... గీతోపదేశం.👈


💥💥💥💥💥💥జ్యోతిర్మయం💥💥💥💥💥💥


సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ నోటి నుంచి వెలువడిన భగవద్గీత


పంచమవేదంగా, భారతామృత సర్వస్వం గా వినుతికెక్కింది.


శ్రీకృష్ణస్వామి అర్జునుణ్ణి ఒక కారణంగా పెట్టుకుని లోకానికి


అంతటికీ చేసిన గీతో పదేశం మానవులందరి దైనందిన జీవితాన్ని


సంస్క రించడానికి ఉద్దేశించినది.


భగవద్గీత అంటే ఒక మత గ్రంథం కాదు. అది అభిమత గ్రంథం.


చదవా లనే జిజ్ఞాస కలవారందరికీ ఒక కరదీపిక.


అధర్మాన్ని తుంచడానికీ, ధర్మాన్ని స్థాపించడానికీ ఉద్యుక్తుడు


కావలసిన క్షణంలో అర్జునుడు కర్తవ్యతా విమూఢు డైనప్పుడు


పరమాత్ముడు బోధించినదే గీత.


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!