కందుకూరి రుద్రకవి.....

కందుకూరి రుద్రకవి.....

కృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో కందుకూరి రుద్రకవి ఒకరు. ఈయన కాలం క్రీ.శ. 1480-1560. ఇతడు ఆశు కవిత్వం చెప్పడంలో దిట్ట. తిట్టు కవిత్వంలో ఉద్దండుడు. మొదట్లో రాయల వారి దర్శనం రుద్రకవికి లభించలేదు. చివరికి రాయల వారికి క్షవరం చేసే కొండోజి వల్ల దర్శనం దొరకడంతో ఈ పద్యం చెప్పాడు[1]...

“ ఎంగిలి ముచ్చు గులాములు

సంగతిగా గులము జెరుప జనుదెంచిరయా

ఇంగిత మెరిగిన ఘనడీ

మంగలి కొండోజి మేలు మంత్రుల కన్నన్

(వికీపీడియా నుండి)

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.