Skip to main content
స్మశాన వేదాంతం.!
స్మశాన వేదాంతం.!
(బలజేపల్లి లక్ష్మి కాంత కవి .)
.
.......
శా. మాయామేయజగంబె నిత్యమని సంభావించి మోహంబునన్
నా యిల్లాలని నా కుమారుఁడని ప్రాణంబుండునందాఁక నెం
తో యల్లాడిన యీ శరీర మిపుడిందుం గట్టెలం గాలుచో
నా యిల్లాలును రాదు పుత్రుఁడును దోఁడైరాఁడు తప్పింపగన్.
..........
కన్యాశుల్కం...(గురజాడఅప్పారావు.)
.
ఇల్లు ఇల్లుఅనేవు ఇల్లు నదనేవు.. నీఇల్లుఎక్కడేచిలుక.
ఊరికి ఉత్తరాన సమధి పూరిలో కట్టే ఇల్లు ఉన్నదే చిలుక
మోసేరునలుగురు వెంబడిపదిమంది వెంటనెవరు రారుచిలుక
కాలి పోయేదాక కావలిఉందురు కాని వెంటనెవరు రారుచిలుక!
Comments
Post a Comment