మొట్ట మొదటి రైల్ రోడ్డు!

 మొట్ట మొదటి రైల్ రోడ్డు!

.

భారత దేశంలో మొట్ట మొదటి రైల్ రోడ్డును నిర్మించింది బ్రిటీష్ వాళ్ళు అని అంత అనుకుంటారు. కాని వాస్తవానికి, ఇండియన్ రైల్వే అసోసియేషన్ నిర్మించింది ఇద్దరు భారతీయులు. వారే జగన్నాథ్ శంకర్‌సేథ్ మరియు జంషేడ్‌జీ జీజీభోయ్. 1845లో మొదటి రైల్ ప్రయాణం ముంబై నుండి థాణే వరకు కొనసాగింది. గమ్య స్థలానికి చేరుకోడానికి దాదాపు 45 నిమిషాలు పట్టింది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!