ఎప్పుడో 35-40 ఏళ్ల క్రితం సి.నా.రె. గారు అన్న కింద పంక్తులు.


ఎప్పుడో 35-40 ఏళ్ల క్రితం సి.నా.రె. గారు అన్న కింద పంక్తులు. 


గుండెలను కలిపి కుట్టే భాషా సూత్రంతో 

గొంతులకు ఉరులు పేనుతున్నారు

సంప్రతింపులు విరిసే నీతి మండపాన్ని

సంతలోకి దించేస్తున్నారు 

ఈ కొండ గోలలో – ఈ మొండి గోలలో 

సంగీతానికి చరమ స్థాయి 

గంగిరెద్దులవాని సన్నాయి 

వినేదెవ్వడు ఓహో అనేదెవ్వడు

సంపాదక మహాశయా క్షమించాలి 

కలంలో కలకలం పెరిగింది 

జాతి గళం లో హాలాహలం మరిగింది 

అది ఉద్గీర్ణమైతే శ్మశానం రగులుతుంది 

జీర్ణమైతే కళ్యాణం మిగులుతుంది .

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!