అర్జునుడు, ఆంజనేయస్వామి మరియు పరమశివుడు.

పూర్వం ఓ కవీశ్వరుడు రాజుగారితో ఇలా అన్నాడట:

"నాకు ముగ్గురిమీద బాగాకోపంగాఉన్నది. మీరు వారికి శిక్ష వేయాలి. వారు

అర్జునుడు, ఆంజనేయస్వామి మరియు పరమశివుడు.

" "మీకోపానికి కారణమేమ?"ని రాజు కవిగారిని అడుగగా, ఆయన.................

దగ్ధం ఖాండవమర్జునేనచ వృధా దివ్యైర్ద్రుమైస్సంకులం,

దగ్ధా వాయుసుతేన హేమరుచిరా లంకాపురీ స్వర్గభూః,

దగ్ధస్సర్వసుఖాస్పదస్చ మదనో దోషాద్వృధా శంభునా,

దారిద్ర్యం ఘనమాపదాం భువినృణాం కేనాపి నో దహ్యతే!!!

ఖాండవ దహనం చేసిన అర్జునుడు...లంకను కాల్చిన హనుమంతుడు....మన్మధుని కాల్చిన పరమ శివుడు....దోషులే అని అర్ధం.

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!