"ఈశ్వర అల్లా తేరే నామ్!మనకే !

"ఈశ్వర అల్లా తేరే నామ్!మనకే !

మిగతా ధర్మాలవాళ్లు పోరబాటున కూడా "ఈశ్వర అల్లా తేరే నామ్" అని అనడంలేదు!.

(Narasimha Rao Vinjamuri.గారికి కృతజ్ఞలతో.)

.

కొందరు సూడో హిందువులు సెక్యులర్ పేరుతో, క్రిస్టియన్, ముస్లింమతాల పోస్టింగులు, వాళ్ళవే కావచ్చు లేక, షేర్ చేసినవి కావచ్చు. వీటిని FB లో పోస్ట్ చెయ్యడం జరుగుతోంది.

పరమత సహనం అంటే మన మతాన్ని ముండ మోయించుకొనడం అని కాదు. 

మేజర్ మతాన్ని, మైనర్ మతాలవాళ్లు గౌరవించాలి. 

మేజర్ మతంవాళ్లు మైనర్ మతలవాళ్లను కాపాడాలి. 

ఇది పద్ధతి. 

ఇలాకాక మనదేశంలో 20%కు మించి లేని పరమతాలవాళ్లు,

హిందూ మతాన్ని సెక్యులర్ పేరుతో బ్లాక్ మైల్ చేసి, బెదిరించి రోజురోజుకూ మీరిపోతున్నారు. 

దానితోపాటు మన హిందువుల్లో కొందరు(వాళ్ళు ఎలా హిందువులు అయ్యోరో నాకు తెలియదు),

రోజూ పొద్దున్నలేస్తే హిందూ ధర్మాన్ని,ఆచారాలనూ, bjpని తిడుతూ, పరమతాలవాళ్ళు చేసే అన్యాయాలను చూస్తూకూడా, ఒక్కమాట ధైర్యంగా కామెంటు చేయలేని,

చేతగాని, చేవ ఉడిగిన జనాలయిపోతున్నారు. 

అలా చేసేవాళ్ళకంతా ఒక మనవి.

మీరు మీ ధర్మాన్ని పొగడండి. లేదా మానెయ్యండి. కాకపోతే పరమతలకు jai కొట్టవద్దండి. 

ఇది కూడా పరమత సహనమే! కాదంటారా?

.

మిగతా ధర్మాలవాళ్లు పోరబాటున కూడా "ఈశ్వర అల్లా తేరే నామ్" అని అనడంలేదు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!