వెయ్య బోవని తలుపు తియ్య మంటూ పిలుపు...

దేవులపల్లి కృష్ణ శాస్త్రి ..గారి భావ కవిత. 

బొడ్డుపల్లి సుబ్బలక్ష్మి గారి పాట .

మీకు అందిస్తున్నది వింజమూరి వెంకట అప్పారావు...

.మా తాత గారు దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారి ఈ భావ గీతం మరుగున పడి పోయింది.

.

(ఇది 1935 లో రాసిన గీతం.....మా ఇంట్లో ఇప్పటికి పాడు కుంటాం .)

.

వెయ్య బోవని తలుపు తియ్య మంటూ పిలుపు...

..

రాధా కెందుకు నవ్వు గొలుపు....

.

నీలోన నాలోన నిదుర పోయే వలపు

.

మేలుకొంటే లేదు తలపు...

.

విశ్వమంతా ప్రాణ విభుని మందిరం అయెతే

.

విధి వాకలి ఏది చెల్లెలా ....

.

విశ్వ విభుడే రాధా వెంట నంటి రాగ

.

పిలుపేది.. తలుపు ఏది ... .చెల్లెలా .

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!