పుణ్య తిధులలో నదీ స్నానానికి వెళ్ళినప్పుడు....

పిప్పలాద సముత్పన్నే! కృత్యే లోక భయంకరీ | 

సైకదం తే మయా దత్తం ఆహారార్తం ప్రకల్పితం |

ఇచ్చిన స్లోకం, మట్టిని ఒంటికి రాసుకుంటూ చెప్పుకోవాల్సినది అనుకుంటా...స్నానానికి ముందు, మట్టిని నదిలో వదుల్తూ చెప్పవలసిన మంత్రం.

మ్రుత్తిక అనే ఒక రాక్షసి నదీ-సముద్ర తీరాలలో ఉంటుంది. ఆ రాక్షసికి, స్నానం చేయడానికి వచ్చే వారి ఫలాన్ని ఆహారంగా తినే వరం ఉంది. అందువలన, పుణ్య తిధులలో నదీ స్నానానికి వెళ్ళినప్పుడు, నదిలోకి దిగే ముందు, కొద్దిగా మట్టి(లేదా రాయి)ని తీసుకొని, మంత్రంతో (సమంత్రకంగా) నదిలో విదిచిపెట్టాలి - అలా చేస్తే, మన నదీ స్నాన ఫలాన్ని ఆ రాక్షసి తినదు. రాబోయే కార్తీక పౌర్ణమికి మనం నదీ లేదా సముద్ర స్నానానికి వెల్తాం కనుక.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!