పువ్వులు కథ.!

శుభోదయం !

ఈ ఉదయం చల్లగాలిలా వీస్తోంది.

పువ్వులు కథ.!

(శ్రీ రావిశాస్త్రిగారు.)

.

బంతినారునుంచి మొక్కలు విడదీసి పాతిన కమల

రాత్రి పడిన వర్షంతో తలలు పైకెత్తి జీవంతో కలకలలాడుతున్న మొక్కలు 

చూసి సంతోష పడుతుంది.ఆమె సంతోషని ఇలా వర్ణిస్తారు రావిశాస్త్రిగారు.

.

ఇటు ఈ మొక్క దగ్గర నిల్చుంది కమల 

.

అటు ఆ మొక్క దగ్గరకి పరిగెట్టింది కమల

.

ఇదే కమల ఈ మొక్కా అయింది

.

ఇదే కమల ఆ మొక్కా అయింది

.

నిన్న రాత్రి నీటిమబ్బూ ఈ కమలే 

.

నిన్న రాత్రి వానజల్లూ ఈ కమలే ఆ కమలే 

.

ఈ ఉదయం సూర్య రశ్మిగా మెరుస్తోంది అదే కమల

.

ఈ ఉదయం చల్లగాలిలా వీస్తోంది. ....

.

ప్రాణాన్ని పెంచి పోషించే వారికి మాత్రమే ఈ ఆనందం తెలుస్తుందంటూ రావిశాస్త్రి చేసిన 

ఈ వర్ణనలో ప్రకృతికీ, మనిషికీ గల అనుబంధం, ప్రకృతిలోని సౌందర్యంతో మనిషి పొందే తాదాత్మ్యం రూపుకట్టిస్తారు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!