చక్కని బొమ్మలు వేశారు బాపు. !

తను ఆమోదించని భావాలున్న పుస్తకాలకు కూడా 

చక్కని బొమ్మలు వేశారు బాపు. !

రామస్వామి ‘భగవద్గీత’ పుస్తకం ముఖచిత్రంలో 

శ్రీకృష్ణుడు అర్జునుడిలా విషాదయోగంలో కూర్చుని ఉండగా 

రచయిత రామస్వామి గీతాబోధ చేస్తున్నట్టు గీశారు.

.

పల్నాటి యుద్ధంలో బాలచంద్రుణ్ణి ఉద్దేశించి తండ్రి బ్రహ్మనాయుడు చేసిన

గీతోపదేశమే ఈ భగవద్గీత.

‘శకటములందెల్ల ధూమశకటము నేనే.. 

యెడారులలోన సహారా యెడారిని నేనే.. 

పద్యముల గంద పద్యము... విద్యల యందెల్ల జోర విద్యను నేనే ’-

ఈ పద్ధతిలో వ్యంగ్య ధోరణిలో భగవద్గీతను పరిహసిస్తూ రాసిన సెటైర్ ఈ రచన.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!