"అంతా ఆ మహాదేవుని లీల....!!!

ఇక్కడ మీరు చూస్తున్న అపురూప మైన ఇంకా అద్భుతమైన కట్టడం.

ఇది అహమద్ నగర్ లో హరిచంద్ర కోట లో వున్నా కేదా రేస్వర్ స్వామి వారు.

ఈ మందిరం పైన వున్నది ఒక పెద్ద బండరాయి.

కింద 4 స్థంబాలు పై గుడి కట్టారు. ఇది ఎప్పుడు నిర్మించారో ఎవరు చెప్పలేరు. కానీ 4 యుగాలికి సంకేతాలు గా 4 స్థంబాలు వున్నాయి

. (సత్య యుగం,త్రేతా యుగం, ద్వాపర యుగం, కలియుగం).

ఒక్కో యుగంతనికి ఒక స్థంబం విరిగిపోతుంది.

ఇప్పుడు మనం కలియుగం లో వున్నాం కనుక ఈ పెద్ద బండరాయి ఒక స్థంబం పై న మాత్రమే వున్నది.

ఎప్పుడు ఐతే ఈ స్తం కూడా పతనం అవుతుందో ఆ రోజు ఈ కలియుగాని కి ఆఖరి రోజు గా నిర్దారించారు...!!

అంతటి మహాత్వమైన గోపురం ఇది...

ఇంకో మరో గొప్ప విషయం ఏమిటంటే...ఈ గుడి 4 గోడలు నుండి నీరు ప్రతి రోజు వస్తూనే వుంటుంది...ఇది చాల చల్లగా వున్నదు వలన ఎవరు లోనికి వెళ్ళేరు. ఒక్క వర్ష కాలం లో మాత్రం ఒకా చుక్క నీరు కూడా గుడి లో ఉండదు..

.!!వేసవి, శీతాకాలం లో 5 అడుగుల ఎత్తున నీరు వుంటుంది...వర్ష కలం లో చుక్క నీరు కూడా ఉండదు...!!!

"అంతా ఆ మహాదేవుని లీల....!!!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!