Balamuralikrishna-sthiratha-nahi-nahi-re-Amruthavarshini

నా మనసు లో మా ట శ్రీ సదాశివబ్రహ్మేంద్ర కీర్తనలలో
చక్కగా వివరించారు బాల మురళీకృష్ణ గారు .
.
స్థిరతా నహి నహి రే ,
మానస —స్థిరతా నహి నహి రే ||
.
తాపత్రయ సాగర మగ్నానాం —దర్పాహన్కార విలగ్నానాం ||
.
–విషయ పాశ వేష్టిత చిత్తానాం –విపరీత జ్ఞాన విమత్తానాం ||
.
–పరమ హంస యోగ విరుద్దానాం —బహు చంచలతర సుఖ సిద్ధానాం ||
.
భావం ——ఈ కీర్తన లో మనసుకు స్థిరత్వం అనేది లేదు అని రూధిగా తెలియ జేశారు
.ఎవరికి లేదు ?అని విచారించారు .
”మనసా !తాపత్ర్యాలలో మునిగిన వారికి ,అహంకార దర్పాన్ని పట్టుకొని వ్రేలాడే వారికి ,విషయ వాంచలు అనే తాళ్ళతో బద్ధులైన మనసు కల వారికి ,చంచల మైన సుఖాల కోసం అర్రులు చాచే వారికి ఎన్నడు మనశ్శాంతి లభించదు ”అని
నిర్ద్వందంగా చెప్పారు .

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!