సౌందర్యలహరి !

ఆది శంకరుల విరచితమైన 

సౌందర్యలహరి లోని శ్లోకం

"నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతీ

తవేత్యాహు స్సంతో ధరణిధర రాజన్యతనయే

త్వదున్మేషాజ్ణాతం జగదిద మశేషం ప్రళయతః

పరిత్రాతుం శంకే పరిహృత నిమేషాస్తవదృశ"

.

ఓ జననీ నీవు కనురెప్ప వేయుటవలన 

ఈ సృష్టి సమస్తం లయమౌతున్నది.

తిరిగి నీవు కనులు తెరిచినంతనే 

సర్వలోకాలు సృజింపబడుతున్నాయి.

(బాపు బొమ్మ)

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.