ల‌క్ష్మ‌ణుడు న‌వ్విన న‌వ్వు !

ల‌క్ష్మ‌ణుడు న‌వ్విన న‌వ్వు !

.

రాముని ప‌ట్టాభిషేకం జ‌రుగుతుండ‌గా ల‌క్ష్మ‌ణుడు న‌వ్విన న‌వ్వు క‌ల‌క‌లానికి కార‌క‌మైంది. అదే కీల‌క‌మైంది కూడా.

.

అన్న‌కు ద్రోహం చేసిన విభీష‌ణుడు, అన్న‌ను చంపిన సుగ్రీవుడు,

జాల‌రిపిల్ల‌ను నెత్తి నెక్కించుకున్న శివుడు, ఆడ‌రాని మాట‌లాడిన సీత‌… 

ఇలా అంతా లోలోప‌ల ఉలిక్కిప‌డ‌తారు. 

.

‘నీ నువ్వుకు కార‌ణ‌మేమిటి?’ అని రాముడు అడుగుతాడు. 

.

అప్పుడు తాము అడ‌విలో ఉన్న‌ప్పుడు నిద్ర స్త్రీ రూపంలో వ‌చ్చి ఆవ‌హించ‌బోతే,

అన్న సేవ‌లో ఉన్నాన‌ని, అన్న ప‌ట్టాభిషేకం అయ్యాక ర‌మ్మ‌న్నాన‌ని – 

ఇప్పుడు చిన్న కునుకు ప‌ట్ట‌గా న‌వ్వొచ్చింద‌ని చెబుతాడు ల‌క్ష్మ‌ణుడు

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!