శ్రీ సదాశివబ్రహ్మేంద్ర కీర్తనలలో అద్వైతా మృతం ఆత్మ బోధ!

-

-శ్రీ సదాశివబ్రహ్మేంద్ర కీర్తనలలో అద్వైతా మృతం  ఆత్మ బోధ!

-

స్థిరతా నహి నహి రే, మానస

స్థిరతా నహి నహి రే॥

చరణము(లు):

తాపత్రయ సాగర మగ్నానాం

దర్పాహంకార విలగ్నానామ్‌॥

విషయపాశ వేష్టిత చిత్తానాం

విపరీతజ్ఞాన విమత్తానామ్‌॥

పరమహంసయోగ విరుద్ధానాం

బహు చంచలతర సుఖబద్ధానామ్‌॥.

-

భావం ——ఈ కీర్తన లో మనసుకు స్థిరత్వం అనేది లేదు 

అని రూడ్డీ గా తెలియ జేశారు .-ఎవరికి లేదు ?

అని విచారించారు .

-


”మనసా !తాపత్ర్యాలలో మునిగిన వారికి ,

అహంకార దర్పాన్ని పట్టుకొని వ్రేలాడే వారికి ,

విషయ వాంచలు అనే తాళ్ళతో బద్ధులైన మనసు కల వారికి ,

చంచల మైన సుఖాల కోసం అర్రులు చాచే వారికి 

ఎన్నడు మనశ్శాంతి లభించదు ”అని 

నిర్ద్వందంగా చెప్పారు .

-

https://www.youtube.com/watch?v=LSc3uoZfNp8&feature=share

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!