అందరూ స్త్రీలు ఉండే రాజ్యానికి రాణి.

ప్రమీలార్జునీయము.!

.

మహాభారతంలో ప్రమీల అందరూ స్త్రీలు ఉండే రాజ్యానికి రాణి.

ఈ రాజ్యంలో స్త్రీలే పరిపాలకులు మరియు యుద్ధ వీరులు. 

ఎంతటి బలమైన వారైన వీరితో ఓడిపోయేవారు. 

ధర్మరాజు చేస్తున్న రాజసూయ యాగాశ్వం వీరు బంధించారు. 

అందులకు అర్జునుడు వారితో యుద్ధం చేయడానికి వెళతాడు.

చివరికి ఆమెను వివాహం చేసుకుంటాడు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!