పుష్పకవిమానము.

తనవిజయమును శ్లాఘించుటకై వచ్చిన దేవతలనుండి వరమును పొంది, శ్రీరాముడు ఆ
వరప్రభావముతో రణరంగమున మృతులై పడియున్న వానరులను పునర్జీవితులను గావించెను. పిమ్మట శ్రీరాముడు సుగ్రీవవిభీషణాదిమిత్రులతో, వానరులందఱితోగూడి పుష్పకవిమానముపై అయోధ్యకు బయలుదేఱెను. [1-1-86]

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!