స్మశాన వేదాంతం.!

స్మశాన వేదాంతం.!

(బలజేపల్లి లక్ష్మి కాంత కవి .)

.

.......

శా. మాయామేయజగంబె నిత్యమని సంభావించి మోహంబునన్‌

నా యిల్లాలని నా కుమారుఁడని ప్రాణంబుండునందాఁక నెం

తో యల్లాడిన యీ శరీర మిపుడిందుం గట్టెలం గాలుచో

నా యిల్లాలును రాదు పుత్రుఁడును దోఁడైరాఁడు తప్పింపగన్‌.

..........

కన్యాశుల్కం...(గురజాడఅప్పారావు.)

.

ఇల్లు ఇల్లుఅనేవు ఇల్లు నదనేవు.. నీఇల్లుఎక్కడేచిలుక.

ఊరికి ఉత్తరాన సమధి పూరిలో కట్టే ఇల్లు ఉన్నదే చిలుక

మోసేరునలుగురు వెంబడిపదిమంది వెంటనెవరు రారుచిలుక

కాలి పోయేదాక కావలిఉందురు కాని వెంటనెవరు రారుచిలుక!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!