ప్రమీలార్జునీయము.!




.ప్రమీలార్జునీయము.!

మహాభారతంలో ప్రమీల అందరూ స్త్రీలు ఉండే రాజ్యానికి రాణి.

ఈ రాజ్యంలో స్త్రీలే పరిపాలకులు మరియు యుద్ధ వీరులు. 

ఎంతటి బలమైన వారైన వీరితో ఓడిపోయేవారు. 

ధర్మరాజు చేస్తున్న రాజసూయ యాగాశ్వం వీరు బంధించారు. 

అందులకు అర్జునుడు వారితో యుద్ధం చేయడానికి వెళతాడు.

చివరికి ఆమెను వివాహం చేసుకుంటాడు.

-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

గజేంద్ర మోక్షం పద్యాలు.