రాగ దేవత కల్యాణి ప్రత్యక్షమైన సంఘటన :

రాగ దేవత కల్యాణి ప్రత్యక్షమైన సంఘటన :

రెంటాల జయదేవ గారు ఒక మంచి పాత్రికేయుడు. ఆయన ఎవరితో నైనా ఇంటర్వూ చే స్తే భలేగా ఉంటుంది.

శ్రీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారితో జరిపిన ముఖాముఖీ తాలూ కా కొన్ని పాత అంశాలు :

గతంలో ఒకసారి కేరళలోని త్రివేండ్రంలో అనుకుంటా. 

కచ్చేరీ చేస్తున్నా. ఆ సమయంలో నేను కల్యాణి రాగం పాడుతుంటే, ఒక అందమైన అమ్మాయి వచ్చి, నా పక్కన కూర్చొంది. 

‘సొగసు నీ సొమ్ము కల్యాణి రాగిణీ, వగలు విరజిమ్ము నా భావజాలమ్ములో…’ అని అప్పటికప్పుడు పాట, వరుస కట్టాను. 

ఆ కృతి అయిపోగానే ఎలా వచ్చిన అమ్మాయి అలా వెళ్ళిపోయింది. 

ఆ అమ్మాయి ఎవరో ఎవరికీ తెలీదు. దానికి ఆ కచ్చేరీకి వచ్చినవాళ్ళే సాక్షులు. 

కల్యాణి రాగదేవతే అలా వచ్చిందనుకుంటా . 

నేను అక్కడే వున్నాను ... నాకు కనపడ లేదు విని పడింది .. 

కళ్ళు మూసుకుంటే .. మాకు కన పడింది .. కళ్యాణి ..(రాగం)

జీవితం లో మరచి పోలేని కచేరి . 

1980 లో కేరళ .. యూనివర్సిటీ సెనెట్ హాల్ లో .. 

అదే అనుకుంటా

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !